ఔను… దిశ హత్యోదంతంలో నిందితులు ఎన్కౌంటరయ్యారు. షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద పోలీసులు నేర ఘటనను రీ-కన్సట్రక్షన్ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని కాల్చి చంపారు. ఈ ఎన్కౌంటర్లో దిశ హత్యాచారం నిందితులు ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు హతమయ్యారు. ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. గతంలో జరిగిన ఎన్కౌంటర్లకు సంబంధించి ts29.in ప్రచురించిన రెండు వార్తా కథనాలు మీకోసం మరోసారి దిగువన ఇస్తున్నాం. లింక్ లను క్లిక్ చేయండి.

Comments are closed.

Exit mobile version