ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఢిల్లీ మహళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నారు. మహిళల రక్షణే ప్రామాణికంగా ఏపీ ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టంలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుగు, ఆంగ్ల భాషల్లో దిగువన గల పీడీఎఫ్ ఫైల్ ను ఓపెన్ చేసి మీరూ చదవండి.

Comments are closed.

Exit mobile version