పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలువురు మీడియా అధిపతులను కలుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్, ఈనాడు పత్రిక అధినేత రామోజీ రావును రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు మీడియా ‘టైకూన్’గా ప్రాచుర్యం పొందిన రామోజీ రావును రేవంత్ రెడ్డి కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏబీఎన్ అంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తదితర మీడియా సంస్థల అధిపతులను రేవంత్ రెడ్డి ఇప్పటికే కలుసుకున్న సంగతి తెలిసిందే

Comments are closed.

Exit mobile version