Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»National News»8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

    8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

    July 6, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 haribabu

    దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నియామకాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్ గా అవకాశం దక్కడం విశేషం. రాష్ట్రాల వారీగా కర్నాటకకు థాపర్ చంద్ గెహ్లాట్, గోవాకు శ్రీధరన్ పిళ్లయ్, మిజోరానికి కంభంపాటి హరిబాబు (విశాఖ మాజీ ఎంపీ), హిమాచల్ ప్రదేశ్ కు రాజేంద్రన్ విశ్వనాథ్, హర్యానాకు బండారు దత్తాత్రేయ, మధ్యప్రదేశ్ కు మంగూభాయ్ ఛగన్ భాయ్ పటేల్, ఝార్ఖండ్ కు రమేష్ బయాస్, త్రిపురకు సత్యదేవ్ నారాయణ్ ఆర్యలను గవర్నర్లుగా నియమించారు. వీరిలో కర్నాటక గవర్నర్ గా నియమితులైన థాపర్ చంద్ గెహ్లాట్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుందనే వార్తల నేపథ్యంలో ఈ నియామకాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    ఫొటో: మిజోరం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు

    8 states governors kambhampati haribabu New governors
    Previous Articleతఫ్సీర్ ఇక్బాల్ కు కీలక పోస్టింగ్
    Next Article ప్రాజెక్టుల వద్దకు CISF బలగాలు!

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.