Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»ప్రాజెక్టుల వద్దకు CISF బలగాలు!

    ప్రాజెక్టుల వద్దకు CISF బలగాలు!

    మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సంచలన ప్రకటన
    July 6, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 sri sailam

    తెలుగు రాష్ట్రాల్లోని వివాదాస్పద నీటి ప్రాజెక్టుల వద్ద రెండు వారాల్లో కేంద్ర పారిశ్రామిక రక్షణ బలగాలు (CISF) మోహరించనున్నట్లు మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి ప్రకటించారు. రెండు వారాల్లోనే CISF బలగాలు మోహరిస్తాయని చెప్పారు. అదేవిధంగా తమకు కొన్ని సంకేతాలు ఉన్నాయని, నీటి సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని కూడా వెల్లడించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో టి జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కృష్ణాజలాల న్యాయమైన వాటా- పెండింగ్ ప్రాజెక్టులు సత్వర పూర్తి’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. నీటి సమస్యలపై సీఎం కేసీఆర్ వ్యవహార తీరును జితేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

    bjp leader jithender reddy jithender reddy rayalaseema projects
    Previous Article8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
    Next Article ‘మీడియా టైకూన్’తో రేవంత్ రెడ్డి

    Related Posts

    అక్రమం… అంగీకరించం, గుర్తించం

    July 3, 2021

    ఎవరితోనైనా పోరాడుతా!

    June 28, 2021

    ‘జగన్ గజదొంగ’… వ్యాఖ్యల్లో తప్పేంటి?

    June 26, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.