Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

    గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

    April 7, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 ktr

    తనను కావాలనే అవమానిస్తున్నారని తెలంగాణా గవర్నర్ తమిళి సై ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ గవర్నర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, గవర్నర్ వ్యవస్థతో తమకు పంచాయితీ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. నరసింహన్ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన కాలంలో ప్రభుత్వానికి ఇటువంటి సమస్యలు రాలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

    గవర్నర్ అంటే తమకెంతో గౌరవమని, ఆమెను తామెక్కడా అవమానించలేదని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యేందుకు రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, తమిళిసై బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా పని చేశారని, ఆమె గవర్నర్‌ అయ్యేందుకు రాజకీయ నేపథ్యం అడ్డురాలేదా? అని ప్రశ్నించారు. గవర్నర్‌ మాట్లాడే ముందే ఆలోచించుకోవాలని అన్నారు.

    ktr tamili sai Telangana government Telangana politics కేటీఆర్ తమిళి సై తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా రాజకీయాలు
    Previous Articleమేం యుద్ధం చేస్తున్నాం: ఎంపీ నామ
    Next Article ‘కొత్తగూడెం టీఆర్ఎస్’లో దుశ్శాసన దృశ్యం: కన్నీటిపర్యంతమైన మున్సిపల్ చైర్ పర్సన్

    Related Posts

    ‘క్లైమాక్స్’పై పొంగులేటి కీలక నిర్ణయం

    February 14, 2023

    ఎవరా లీడర్…? ఏమా ‘కప్ప’ కథ…!?

    May 5, 2022

    ‘ప్రసవ వేదనకన్నా నరకం’: ఆర్ఎస్పీ

    April 29, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.