Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»భద్రాచలంలో గవర్నర్ కు అవమానం

    భద్రాచలంలో గవర్నర్ కు అవమానం

    April 11, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 tamilisai

    తెలంగాణ గవర్నర్ కు భద్రాచలంలో చేదు అనుభవం ఎదురైంది. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి రైలు ప్రయాణం ద్వారా భద్రాచలానికి చేరుకున్న గవర్నర్ తమిళి సైకి మళ్లీ అవమానం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం గవర్నర్ భద్రాచలం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ లు గైర్హాజరయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది.

    రాష్ట్ర గవర్నర్ తమిళి సై, అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ గవర్నర్ పర్యటనలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, వారిద్దరూ గైర్హాజరు కావడం ప్రకంపనలు రేపుతోంది. అంతేకాదు… భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూడా గవర్నర్ పర్యటనలో పాల్గొనకపోవడం గమనార్హం.

    ts29 SRI RAMA
    భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టం
    tamili sai Telangana governor గవర్నర్ భద్రాచలం పర్యటన తమిళి సై తెలంగాణా గవర్నర్
    Previous Article‘కొత్తగూడెం టీఆర్ఎస్’లో దుశ్శాసన దృశ్యం: కన్నీటిపర్యంతమైన మున్సిపల్ చైర్ పర్సన్
    Next Article ఇదీ టీఆర్ఎస్ ఆస్తుల ‘సత్తా’!

    Related Posts

    గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్

    April 7, 2022

    గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

    April 7, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.