Facebook X (Twitter) YouTube
    Saturday, September 30
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»International News»చైనాపై ఇండియా ‘రామబాణం’! ‘తైవాన్ న్యూస్’ సంచలన కథనం!!

    చైనాపై ఇండియా ‘రామబాణం’! ‘తైవాన్ న్యూస్’ సంచలన కథనం!!

    June 18, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 89198

    భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు చైనా ‘డ్రాగన్’ను చంపేశాడా? డ్రాగన్ దురాగతంపై ఇండియా తగిన రీతిలో స్పందించనుందా? చైనాపై ఇండియా తిరుగులేని ‘రామబాణాన్ని’ సంధిస్తుందా? తద్వారా చైనాకు తగిన బుద్ధి చెబుతుందా? ‘తైవాన్ న్యూస్’ ప్రచురించిన ఓ ఫొటో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. సరిహద్ధుల్లో దురాగతానికి పాల్పడిన చైనా 20 మంది భారతీయ సైనికులను బలి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తైవాన్ న్యూస్ ‘ఫొటో ఆఫ్ ది డే’ శీర్షికన సంచలన వార్తా కథనాన్ని ప్రచురించింది.

    దసరా పర్వదినం సందర్భంగాఇండియాలో రావణాసుర వధ ఘట్టం గురించి అందరికీ తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రతి భారతీయుడు రావణవధను అభివర్ణిస్తాడు. ఈ నేపథ్యంలోనే ‘మేం జయించాం… మేం చంపేశాం’ (We conquer, We kill) అనే హెడ్డింగ్ ద్వారా ‘తైవాన్ న్యూస్’ ప్రచురించిన ఫొటో ప్రపంచాసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనపు ‘ఇమేజ్’ను కూడా దిగువన చూడవచ్చు.

    ts29 taiwan
    Previous Articleకల్నల్ సంతోష్ త్యాగంపై గుండెను పిండిన పాట!
    Next Article మీరు పిలవొద్దు, నేను రాను: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.