ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో గల్లంతైన 13 మంది డీఆర్జీ జవాన్ల ఆచూకీ ఇంకా లభించలేదు. వీరి గల్లంతుకు సంబంధించి కొన్ని వార్తలు ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ అవి నిర్ధారణ కాలేదు. కసల్పాడ్-ఎల్మాగూడ అడవుల్లో మావోయిస్టు నక్సలైట్లకు, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన 15 మంది జవాన్లు మాత్రం రాయపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయా జవాన్లను దిగువన స్లైడ్ షోలో చూడవచ్చు.

1 / 11

Comments are closed.

Exit mobile version