Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»వాటర్ ట్యాంకులో పసివాడి మృతదేహం

    వాటర్ ట్యాంకులో పసివాడి మృతదేహం

    June 18, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 anajpur boy

    రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని అనాజ్ పూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. బిల్డింగ్ పైన గల వాటర్ ట్యాంక్ లో రెండు నెలల బాలుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం కలకలానికి దారి తీసింది. గ్రామానికి చెందిన మంచాల రంగయ్య కూతురి కుమారుడు రెండు నెలల ఉమా మహేష్ అనే బాలుడు కనిపించకుండాపోయాడు.

    అతని ఆచూకీ కోసం ఉదయం నాలుగు గంటల నుంచి గ్రామంలో బాలుని తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు గాలించారు. ప్రయోజనం లేకపోవడంతో పొలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు గ్రామంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు. బాలుని ఆచూకీపై ఎటువంటి ఆధారాలు లభించకలేదు. అనుమానంతో ఇంటి పైన ఉన్న నీటి ట్యాంకులో పోలీసులు చూడగా బాబు మృతదేహం కనిపించింది. అయితే రెండు నెలల వయస్సు మాత్రమే గల బాబు ఇంటిపైన ఉన్న ట్యాంక్ లో ఎలా పడతాడు? ఎవరో వేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    2 months boy anajpur incident rachakonda police ts crime
    Previous Article‘మల్లన్నసాగర్’ విషాదం: చితి పేర్చుకుని వృద్ధుని ఆత్మహత్య
    Next Article అంజయ్యా… నేనొస్తున్నా! సీఎం సంభాషణ ఆడియో లీక్

    Related Posts

    లాకప్ డెత్ కేసులో ముగ్గురి ‘డిస్మిస్’

    July 21, 2021

    ఎస్ఐ రాసలీలలు!

    June 4, 2021

    ఊహించిందేనా…! వామన్ రావుపై ఎదురుదాడి షురూ!!

    February 20, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.