Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»నక్సల్స్ దాడి: ఇద్దరు పోలీసుల మృతి

    నక్సల్స్ దాడి: ఇద్దరు పోలీసుల మృతి

    August 20, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29

    మావోయిస్టు నక్సలైట్లు జరిపిన దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కడిమెట, కాడెనార్ క్యాంప్ మధ్య పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టు నక్సలైట్లు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన పరస్పర కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ తోపాటు, ఐటీబీపీ విభాగానికి చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు.

    ఇరువర్గాల మధ్య జరిగిన భీకర పోరులో పోలీసుల ప్రతీకార కాల్పుల తర్వాత నక్సలైట్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు. తప్పించుకున్న నక్సలైట్ల కోసం భద్రతా బలగాలు గాలింపు నిర్వహిస్తున్నాయని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ చెప్పారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి ఘటనను ఆయన ధృవీకరించారు.

    Chhattisgarh maoist naxals narayanpur naxals attack
    Previous Articleఓట్ల పంట విత్తనాలు!
    Next Article ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీ

    Related Posts

    గ్రే హౌండ్స్ చేతిలో ‘మిలీషియా’ ఎన్కౌంటర్!

    December 27, 2021

    జవాన్ల మధ్య కాల్పులు: నలుగురి మృతి

    November 8, 2021

    ఎన్కౌంటర్: ముగ్గురు నక్సల్స్ మృతి

    October 12, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.