Close Menu
    Facebook X (Twitter) YouTube
    Wednesday, November 29
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»సెస్ పేరుతో ఆర్టీసీ ‘మెరుపు బాదుడు’

    సెస్ పేరుతో ఆర్టీసీ ‘మెరుపు బాదుడు’

    March 28, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 9920 TSRTC 1

    తెలంగాణా ఆర్టీసీ ప్రయాణీకులపై మెరుపు బాదుడుకు దిగింది. అనూహ్యంగా ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్సు పేరుతో ఈ ఛార్జీలను పెంచడం గమనార్హం. ముఖ్యంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5.00 చొప్పున, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10.00 మేరకు రేట్లు పెంచారు. పెంచిన ఛార్ఝీలు వెంటనే అమల్లోకి వస్తాయని టీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

    మరోవైపు చిల్లర సమస్య కారణంగా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ రేట్లను ఇటీవలే రౌండప్ చేసిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ఈ రౌండప్ రేట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకు రూ. 12 టికెట్ ధర ఉన్న మార్గంలో రూ. 10కి, రూ. 13, రూ. 14 టికెట్ రేటు గల మార్గాల్లో రూ. 15 గా రౌండప్ చేశారు. ఈ పరిణామాల్లోనే తాజాగా ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

    Telangana transport tsrtc tsrtc bus fare ఆర్టీసీ బస్సు ఛార్జీలు టీఎస్ ఆర్టీసీ తెలంగాణా ట్రాన్స్ పోర్ట్
    Previous Articleగంజాయి ‘స్మగ్లింగ్’లో టీఆర్ఎస్ నేత అల్లుడు
    Next Article ఆర్టీసీ బస్సు ఢీ, ఐదుగురి దుర్మరణం

    Related Posts

    హ్యాపీ న్యూ ఇయర్: ఆర్టీసీ బంపర్ ఆఫర్లు

    December 30, 2021

    ఛార్జీల ‘బాదుడు’కు రంగం సిద్ధం

    December 1, 2021

    ‘లీగల్’ చిక్కుల్లో అల్లు అర్జున్

    November 9, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.