Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»వాళ్లను వదలం… వీళ్లను వదులుకోం…

    వాళ్లను వదలం… వీళ్లను వదులుకోం…

    టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడి
    July 12, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 revanth reddy

    కాంగ్రెస్ పార్టీలో ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అదేవిధంగా పార్టీకోసం కష్టపడి పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలను వదులుకునేది లేదని కూడా స్పష్టం చేశారు. పెట్రోల్‌, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రేవంత్‌రెడ్డి పాల్గొని, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

    ఆ తర్వాత అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నిరసన సభలో పాల్గొని రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలెవరినీ వదులుకునేది లేదని, పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. పార్టీలోనే ఉంటూ ద్రోహానికి పాల్పడేవారిని వదిలే ప్రసక్తే ఉండబోదన్నారు. ఉద్యమాలతో కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ కేడర్ కు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

    nirmal programme revanth reddy TPCC President
    Previous Articleనిర్మల్ లో రేవంత్ భారీ ప్రదర్శన
    Next Article కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి బహిష్కరణ

    Related Posts

    ‘తెలంగాణా టైగర్’: రేవంత్ పై ఆర్జీవీ ట్వీట్

    April 28, 2022

    Breaking: జగ్గారెడ్డి బాధ్యతలకు పీసీసీ ‘కత్తెర’

    March 21, 2022

    ‘జీయర్’ వివాదంపై రేవంత్ స్పందన

    March 18, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.