తెలంగాణా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 46,274కు చేరింది. గడచిన 24 గంటల్లో 1,198 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాల సంఖ్య 422కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాటికి యాక్టివ్ కేసులు 11,530 కాగా, 34,323 మంది వ్యాధి నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వ నివేదిక చెబుతోంది. తెలంగాణాలో సోమవారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జిల్లాల వారీగా దిగువన గల పట్టికలో చూడవచ్చు.
![ts29 IMG 20200720 WA0029](https://i0.wp.com/ts29.in/wp-content/uploads/2020/07/IMG-20200720-WA0029.jpg?resize=716%2C1024&ssl=1)