Close Menu
    Facebook X (Twitter) YouTube
    Saturday, December 9
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»కరోనాలో ఉధృతిలోనూ మంత్రి కేటీఆర్ సాహస పర్యటన

    కరోనాలో ఉధృతిలోనూ మంత్రి కేటీఆర్ సాహస పర్యటన

    July 21, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 IMG 20200721 WA0031

    కరోనా ఉధృతిలోనూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం కరీంనగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ ప్రారంభోత్సవం, అర్బన్ మిషన్ భగీరథ పథకం, హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటడం తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సోమవారం 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో అధికశాతం జిల్లా కేంద్రంలోనే ఉన్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లోనూ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సాహసంగా పాల్గొనడం విశేషంగా పార్టీ కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు.

    మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన చిత్రమాలికను దిగువన చూడవచ్చు.

    • ts29 IMG 20200721 WA0023
    • ts29 IMG 20200721 WA0024
    • ts29 IMG 20200721 WA0025
    • ts29 IMG 20200721 WA0026
    • ts29 IMG 20200721 WA0027
    • ts29 IMG 20200721 WA0029
    • ts29 IMG 20200721 WA0030
    Previous Articleకరోనా… అసలు కన్నా అపోహలతోనే భయం… భయం!
    Next Article వావ్…! తెలంగాణా డ్యాంలో సొరచేప!!

    Related Posts

    సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ ఖరారు!

    November 1, 2023

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.