తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు లైన్‌ క్లియరైంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల వయోపరిమితి సడలింపును కూడా ఇచ్చింది.

ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాల ఉత్తర్వును జారీ చేయడంతో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు మార్గం సుగమమైనట్లుగా భావిస్తున్నారు. మార్గదర్శకాల ప్రతి తొలిపేజీ సారాంశాన్ని దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version