ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ కు కోర్టు ఆదేశంSeptember 24, 2024 అక్టోబర్ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.…