Browsing: eluru incident

ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వ్యాధిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏలూరు బాధితుల అస్వస్థతకు ‘సీసం’ కారణంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ఢిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో…

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను అతలాకుతలాం చేస్తోంది. నిన్న సాయంత్రం నుంచి వందలాదిగా మనుషులు ఎక్కడికక్కడే కుప్పకూలుతున్నారు. వాంతులు, మూర్చ లక్షణాలతో ఉన్నఫళంగా పడిపోతున్న…