Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»‘ఈటెల’కు మళ్లీ షాక్

    ‘ఈటెల’కు మళ్లీ షాక్

    November 8, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 etela

    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కుటుంబానికి తెలంగాణా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెందిన భూముల వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకువస్తూ అధికారగణం తాజాగా చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారంది.

    ts29 etela rajender

    మెదక్ జిల్లా హకీంపేటలో భూములను సర్వే చేయనున్నట్లు ప్రకటిస్తూ అధికారులు ఈటెల జమునకు, ఈటెల నితిన్ రెడ్డి తదితరులకు నోటీసులు జారీ చేశారు. గత మే నెల 6వ తేదీన జారీ చేసిన నోటీసులకు కొనసాగింపుగా సర్వే చేయనున్నట్లు తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలోని సర్వే విభాగం నుంచి డిప్యూటీ ఇన్స్పెక్టర్ పేరుతో నోటీసులు జారీ చేశారు.

    నిర్దేశించిన సర్వే నెం. 97లో భూములను సర్వే నిర్వహించనున్నట్లు, ఈనెల 18వ తేదీన సర్వేకు హాజరు కావాలని సూచిస్తూ ఈటెల రాజేందర్ సతీమణి జమునకు, ఆయన కుమారుడు నితిన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది.

    etela jamuna etela rajendar Jamuna Hatcheries ఈటెల జమున ఈటెల రాజేందర్
    Previous Articleబెయిల్ మంజూరు
    Next Article కొత్తగా 404 లిక్కర్ షాపులు

    Related Posts

    పొంగులేటి ఇంట్లో పొలిటికల్ స్కెచ్ ఏంటి?

    May 4, 2023

    ‘ఈటెల’కు అస్వస్థత

    July 30, 2021

    ఇదేం ‘పాదపూజ’ రాజేంద్రా!?

    July 29, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.