Close Menu
    Facebook X (Twitter) YouTube
    Tuesday, November 28
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»నల్లమల బిడ్డగా చెబుతున్నా: రేవంత్

    నల్లమల బిడ్డగా చెబుతున్నా: రేవంత్

    August 9, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 revanth

    ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నల్లమల బిడ్డగ చెబుతున్నా, నిన్నటి వరకు ఒక లెక్క… ఇకపై ఇంకో లెక్క’ అని అన్నారు. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని, బానిస సంకెళ్లను తెంచిన పోరాట స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తోందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల పరిణామాలు, పథకాలు, నిధుల మంజూరును ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావలసిన అవసరం ఉందన్నారు.

    సీఎం కేసీఆర్ బరి తెగించి మాట్లాడుతున్నారని, ఏ సీఎం కూడా ఇప్పటి వరకు ఇలా మాట్లాడలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామన్నారు. దళిత, గిరిజనుల సంక్షేమానికి పాటుపడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన చెప్పారు. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగపు ముఖ్యాంశాలను దిగువన గల లింక్ ద్వారా చూసి, వినవచ్చు.

    Indravelli meeting revanth reddy TPCC President
    Previous Articleనల్లగొండ పోలీసుల వినూత్న యత్నం
    Next Article ముందే చెప్పిన ts29: టీఆర్ఎస్ అభ్యర్థి ‘గెల్లు’

    Related Posts

    ‘పొంగులేటి’ వెనుక ఎవరు..!?

    June 22, 2023

    ‘తెలంగాణా టైగర్’: రేవంత్ పై ఆర్జీవీ ట్వీట్

    April 28, 2022

    Breaking: జగ్గారెడ్డి బాధ్యతలకు పీసీసీ ‘కత్తెర’

    March 21, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.