Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»‘భక్తుల బాధ్యత నాదే’

    ‘భక్తుల బాధ్యత నాదే’

    July 26, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 rangam

    సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ, కరోనా మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా భక్తులు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారని, అందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.

    ఎంత పెద్ద ఆపద వచ్చినా తాను భక్తుల వెంటే ఉండి కాపాడుతానని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందన్నారు. అంతేగాక ఈసారి వర్షాలతో రైతులు కాస్త ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు తనను నమ్మి పూజలు చేశారని, వారిని కాపాడే బాధ్యత తనదేనని స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ చెప్పారు.

    Bhavishyavani 2021 rangam secunderabad bonalu
    Previous Articleప్రముఖ నటి కన్నుమూత
    Next Article Breaking: కర్నాటక సీఎం రాజీనామా!

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.