Facebook Twitter YouTube
    Sunday, June 4
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»నక్సల్స్ మెరుపు దాడి

    నక్సల్స్ మెరుపు దాడి

    ఒకరి మృతి, నాలుగు వాహనాల దహనం
    July 3, 20211 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29

    ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు నక్సల్స్ మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, నాలుగు వాహనాలను నక్సలైట్లు దహనం చేశారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 50 కి.మీ. దూరంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ గల నికో కంపెనీ గత కొన్నేళ్లుగా చిన్న డోంగార్ నామ్ డే గనిలో పనులు నిర్వహిస్తోంది. ఇందుకు నక్సలైట్లు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    అయితే శుక్రవారం రాత్రి మావోయిస్టు పార్టీకి చెందిన నక్సలైట్లు ఒక్కసారిగా ఇక్కడ మెరుపు దాడికి దిగినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారని, మృతుడు నికో కంపెనీ ఉద్యోగా? లేక పోలీసా? అనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదని స్థానిక మీడియా సంస్థల కథనం. ఘటనా స్థలానికి ఇంకా పోలీసులు చేరుకోలేదు.

    Chhattisgarh maoist naxals narayanpur
    Previous Article‘భట్టి’పై రేణుక వ్యాఖ్యల కలకలం
    Next Article మీడియా అధిపతులతో రేవంత్ భేటీ

    Related Posts

    గ్రే హౌండ్స్ చేతిలో ‘మిలీషియా’ ఎన్కౌంటర్!

    December 27, 2021

    జవాన్ల మధ్య కాల్పులు: నలుగురి మృతి

    November 8, 2021

    ఎన్కౌంటర్: ముగ్గురు నక్సల్స్ మృతి

    October 12, 2021

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.