ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సత్కరించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఆయన రెండోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం శాసనమండలిలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేటీఆర్ సత్కరించారు.

Comments are closed.

Exit mobile version