Facebook X (Twitter) YouTube
    Tuesday, October 3
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్

    ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం కేసీఆర్

    February 5, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 modi kcr 1

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు తెలంగాణా సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురి కావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జ్వరంతో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారని, జ్వరం తగ్గితే ప్రధాని పర్యటనలో పాల్గొనే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.

    కాగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవం, రామానుజాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు.

    మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి స్వాగతం పలికే బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.

    CM KCR hyderabad tour pm modi ప్రధాని మోదీ ప్రధాని హైదరాబాద్ పర్యటన సీఎం కేసీఆర్
    Previous Articleఇక్కడ ‘డ్యూటీ’ చేస్తే సస్పెండ్ చేయబడును!
    Next Article ‘కరంటు జంగన్న’ ఇక లేరు!

    Related Posts

    సీఎం కేసీఆర్ ను కలిసిన ఎంపీ గాయత్రి రవి

    May 25, 2022

    తుమ్మల, పొంగులేటిలకు ‘షాక్’: సీఎం కేసీఆర్ ‘లెక్క’ కరెక్టేనా!?

    May 19, 2022

    కేసీఆర్ పై కేంద్రం కక్ష సాధింపు: మంత్రి అజయ్

    April 7, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.