కరోనా మహమ్మారి మరో జర్నలిస్టును పొట్టన పెట్టుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన జయప్రకాష్ పదిహేను రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. జేపీగా సన్నిహితులు పిల్చుకునే జయప్రకాష్ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఉగాది పర్వదినం రోజున జరిగిన ఈ ఘటన జయప్రకాష్ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

Comments are closed.

Exit mobile version