Facebook X (Twitter) YouTube
    Sunday, September 24
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»విషాదం: పిల్లలు సహా చెరువులో దూకిన తల్లి

    విషాదం: పిల్లలు సహా చెరువులో దూకిన తల్లి

    March 18, 20221 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 child

    ఇద్దరు చిన్నారులు సహా చెరువులో దూకిన ఓ తల్లి విషాదాంతమిది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ చెరువులో శుక్రవారం తెల్లవారు జామున రేఖ అనే తల్లి తన ఇద్దరి చిన్నారులు సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

    ts29 child2

    ఈ ఘటనలో అభిజ్ఞ (3), హన్సిక (6 నెలలు) మృతదేహాలు నీటిలో తేలగా, వారి తల్లి రేఖ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రేఖ ఇందుకు పాల్పడడం వెనుక కుటుంబ కలహాలు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    crime news karimnagar Rajanna Sirisilla కరీంనగర్ క్రైం వార్తలు రాజన్న సిరిసిల్ల
    Previous Articleఐపాయె…! ‘ఇజ్జత్’ పాయె…!!
    Next Article కలకలం: పోలీసుల కళ్లు గప్పి ఠాణా నుంచి మాజీ కార్పొరేటర్ పరారీ!

    Related Posts

    నక్సల్స్ కదలికలపై సిరిసిల్ల ఎస్పీ స్పందన

    March 21, 2022

    కేటీఆర్ ఇలాఖాలో నక్సల్ ‘దళం’ కలకలం!

    March 21, 2022

    కలకలం: పోలీసుల కళ్లు గప్పి ఠాణా నుంచి మాజీ కార్పొరేటర్ పరారీ!

    March 18, 2022

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.