‘ఈనాడు’ కూయకుంటే పోలీసులకు తెల్లారదా!?

గత ఫిబ్రవరి 22వ తేదీన పోలీసులపై ఓ వార్తా కథనం రాసి, ఆ మరునాడే ఈనాడు పత్రిక బెంబేలెత్తిన సంగతి తెలిసిందే కదా? ‘దొంగలతో దోస్తీ’ శీర్షికన ఆ పత్రిక ప్రచురించిన వార్తా కథనంపై తెలంగాణా హోం మంత్రి మహమూద్ ఆలీతోపాటు తెలంగాణాలోని పలువురు పోలీస్ కమిషనర్లు ఖండనలతో ముప్పేట దాడి చేసేసరికి ఈనాడు పత్రిక బెంబేలెత్తింది. మాకు ‘కించపరిచే ఉద్ధేశం లేదు’ మహాప్రభో అంటూ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో వివరణ ఇచ్చుకుంది. పనిలో పనిగా … Continue reading ‘ఈనాడు’ కూయకుంటే పోలీసులకు తెల్లారదా!?