Facebook X (Twitter) YouTube
    Saturday, September 30
    Facebook X (Twitter) YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»Crime News»భారీ ఎన్కౌంటర్… ఇద్దరు ఎఎస్ఐలు, నక్సల్స్ మృతి

    భారీ ఎన్కౌంటర్… ఇద్దరు ఎఎస్ఐలు, నక్సల్స్ మృతి

    May 17, 20201 Min Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29

    తెలంగాణా సరిహద్దుల్లో, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లో కొద్ది సేపటి క్రితం పోలీసులకు, మావోయిస్టు నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఎఎస్ఐలు మరణించగా, ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి భారీ సంఖ్యలో మావోలకు చెందిన తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. అనేక మంది నక్సలైట్లు కూడా మరణించి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా గాయపడిన జవాన్లను హెలీకాప్టర్ ద్వారా గడ్చిరోలి ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Previous Articleకరోనాతో సహజీవనం తప్పదా? ఈ వీడియో చెబుతున్నదేమిటి?
    Next Article షాకింగ్ వీడియో…! గాలికి కొట్టుకుపోయిన బస్సు!!

    Related Posts

    ‘తుమ్మల’ భూములపై భూతద్దం..!?

    September 1, 2023

    రింగ్ రోడ్డు చుట్టూ ‘భూ’చోల్లు

    July 13, 2023

    అధికారులపై ‘పొంగులేటి’ ఘాటు విమర్శలు

    July 1, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook X (Twitter) YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.